Friday, January 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మంత్రి సహకారంతో గ్రామాభివృద్ధి కృషి

మంత్రి సహకారంతో గ్రామాభివృద్ధి కృషి

- Advertisement -

కొండంపేట సర్పంచ్ అభ్యర్థి  బెల్లంకొండ జ్యోత్స్న సరిన్ రావు
నవతెలంగాణ – మల్హర్ రావు

తనను ఆదరించి కొండంపేట ప్రజలు తన కత్తెర గుర్తుకు ఓటువేసి అత్యదిక మెజార్టీతో గెలిపిస్తే రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు సహకారంతో గ్రామాన్ని అన్నీవిదాలా అభివృద్ధి చేస్తానని కాంగ్రెస్ పార్టీ బలపర్షిన కొండంపేట గ్రామ సర్పంచ్ అభ్యర్థి బెల్లంకొండ జ్యోత్స్న-సరిన్ రావు అన్నారు. ప్రచారంలో భాగంగా వారికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.దీంతో గెలుపు దిశలో దూసుకెళుతున్నారు. తాము గెలిసిన వెంటనే గ్రామంలో మౌలిక వసతుల ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -