- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్ : తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ను నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆదివారం మర్యాద పూర్వకంగా కలిసినారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరినారు.
- Advertisement -