Monday, January 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో వివేకానంద జయంతి ఉత్సవాలు 

పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో వివేకానంద జయంతి ఉత్సవాలు 

- Advertisement -

నవతెలంగాణ – బాల్కొండ
మండల పరిధిలోని కిసాన్ నగర్ గ్రామంలో పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో సోమవారం వివేకానంద జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల 1993_94 పదవ తరగతి పూర్వ విద్యార్థులు పాఠశాలలోని వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ స్వామి నాథ్, మాజీ ఉప సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, ప్రసాద్, పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -