- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలోని 9వ వార్డు సభ్యుడుగా ఎన్నికైన వొన్న తిరుపతి రావు సోమవారం ప్రత్యేక అధికారిచే ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చెరపట్టారు. ప్రజాప్రతినిధుగా అవకాశం కల్పించిన ప్రజలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య, కాంగ్రెస్ నాయకులు జక్కుల వెంకటస్వామి యాదవ్, పల్లెర్ల మధు, రాజేశ్వరరావు పాల్గొన్నారు.
- Advertisement -



