- Advertisement -
నవతెలంగాణ- సారంగాపూర్ : మండల కేంద్రం గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు గంగాధర్,సత్య నారాయణ ఇద్దరు బీజేపీ పార్టీలో చేరిన వార్త , సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తప్పని సోమవారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల సమీక్షలో కాంగ్రెస్ పార్టీ కప్పుకుని కాంగ్రస్ పార్టీ లోనే కొనసాగుతున్నట్లు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రంలో గ్రామ సర్పంచ్ కునేరు భూమన్న ,కాంగ్రెస్ పార్టీ నాయకులు నర్సారెడ్డి, నారాయణ రెడ్డి,ఓ.నారాయణ రెడ్డి సామల వీరయ్య, దొడ నర్సయ్య, నవీన్, మల్లేష్, రామ్ మోహన్, సాయన్న, జె.నర్సయ్య, పలువురు పాల్గొన్నారు.
- Advertisement -



