- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: భరత్ నగర్ లోని ఓ మహిళ హత్య కేసులో నిందితుడికి జిల్లా కోర్టు 14 ఏండ్ల తరువాత మరణ శిక్ష విధించింది. 2011లో జరిగిన హత్య కేసులో నిందితుడు కరణ్ సింగ్ కు కోర్టు సోమవారం శిక్ష ఖరారు చేసింది.
- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: భరత్ నగర్ లోని ఓ మహిళ హత్య కేసులో నిందితుడికి జిల్లా కోర్టు 14 ఏండ్ల తరువాత మరణ శిక్ష విధించింది. 2011లో జరిగిన హత్య కేసులో నిందితుడు కరణ్ సింగ్ కు కోర్టు సోమవారం శిక్ష ఖరారు చేసింది.