Sunday, September 14, 2025
E-PAPER
Homeతాజా వార్తలుWorld Boxing Championship: భారత్‌కు మరో స్వర్ణం

World Boxing Championship: భారత్‌కు మరో స్వర్ణం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు మరో స్వర్ణం లభించింది. 48 కిలోల విభాగంలో మీనాక్షి హుడా స్వర్ణ పతకం గెలిచారు. ఫైనల్‌ మ్యాచ్‌లో కజకిస్థాన్‌ ప్లేయర్‌పై మీనాక్షి 4-1 తేడాతో విజయం సాధించారు. 57 కిలోల విభాగంలో జైస్మీన్‌ లాంబోరియా స్వర్ణం గెలిచిన విషయం తెలిసిందే. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -