Sunday, September 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్త్రిలింగ రామేశ్వర ఆలయంలో ఎల్లారెడ్డి ఆర్డిఓ ప్రత్యేక పూజలు..

త్రిలింగ రామేశ్వర ఆలయంలో ఎల్లారెడ్డి ఆర్డిఓ ప్రత్యేక పూజలు..

- Advertisement -

నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
నాగిరెడ్డి పేట మండలంలోని తాండూరు గ్రామంలో గల త్రిలింగ రామేశ్వర దేవాలయాన్ని ఎల్లారెడ్డి ఆర్డిఓ పార్థసింహారెడ్డి తమ కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… మంజీరా నది ఒడ్డున వెలసిన ఈ మహిమాన్విత పుణ్యక్షేత్రం కుటుంబ సమేతంగా సందర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -