- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : భువనగిరి జిల్లా కేంద్రంలోని ఇండియా మిషన్ హైస్కూల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పాఠశాల ఆవరణలో యోగా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ రేవ ఎస్ జూడ మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విద్యార్థులు యోగాసనాలు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్, అధ్యాపక బృందం విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -