నవతెలంగాణ-కంఠేశ్వర్
అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్బంగా దక్షిణ మధ్య రైల్వే పరిధి లోని నిజామాబాదు రైల్వే స్టేషన్లో ప్లాట్ఫారం 2మీద శ్రీ ఆచార్య వేద మిత్ర ప్రముఖ యోగ శిక్ష కుల పరివేక్షణ లొ రైల్వే హెల్త్ ఇన్స్పెక్టర్ ప్రేమ్ సాగర్ ఆధ్వర్యంలో లొ నిర్వహించారు. ఈ మేరకు శనివారం ఉదయం 6.30నిమిషాలకు ఔత్సహికులు ఐన వివిధ విభాగములకు చెందిన రైల్వే సిబంది శ్వేత వస్త్రములను ధరించి యోగ శిక్షణ కార్యక్రమం లొ పాల్గొన్నారు.సుమారు 60నిమిషముల నిడివి గల ఈ కార్యక్రమం లొ శ్రీ ఆచార్య యోగ మిత్ర వివిధ రకముల యోగ సాధన విధానాములను ప్రయోగత్మకంగా సాధకులకు నేర్పించినా రు. ఈ సందర్బంగా శ్రీ సంఘ మిత్ర మాట్లాడుతూ.. నిత్యం యోగ సాధన ద్వారా మానసిక ఆనందము మరియు శారీరక ఆరోగ్య కలుగుతుందని, యోగ సాధన ద్వారా ఆధ్యాత్మిక కలుగుతుంది అని తెలియ జేశారు.
నవతెలంగాణ కంఠేశ్వర్
అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్బంగా దక్షిణ మధ్య రైల్వే పరిధి లోని నిజామాబాదు రైల్వే స్టేషన్లో ప్లాట్ఫారం 2మీద శ్రీ ఆచార్య వేద మిత్ర ప్రముఖ యోగ శిక్ష కుల పరివేక్షణ లొ రైల్వే హెల్త్ ఇన్స్పెక్టర్ ప్రేమ్ సాగర్ ఆధ్వర్యంలో లొ నిర్వహించారు. ఈ మేరకు శనివారం ఉదయం 6.30నిమిషాలకు ఔత్సహికులు ఐన వివిధ విభాగములకు చెందిన రైల్వే సిబంది శ్వేత వస్త్రములను ధరించి యోగ శిక్షణ కార్యక్రమం లొ పాల్గొన్నారు.సుమారు 60నిమిషముల నిడివి గల ఈ కార్యక్రమం లొ శ్రీ ఆచార్య యోగ మిత్ర వివిధ రకముల యోగ సాధన విధానాములను ప్రయోగత్మకంగా సాధకులకు నేర్పించినా రు. ఈ సందర్బంగా శ్రీ సంఘ మిత్ర మాట్లాడుతూ.. నిత్యం యోగ సాధన ద్వారా మానసిక ఆనందము మరియు శారీరక ఆరోగ్య కలుగుతుందని, యోగ సాధన ద్వారా ఆధ్యాత్మిక కలుగుతుంది అని తెలియ జేశారు.