Monday, July 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మీ పథకాలు మండలానికి ఆదర్శం..

మీ పథకాలు మండలానికి ఆదర్శం..

- Advertisement -

ఎస్సై సన్మానంలో సింగిల్విండో చైర్మన్ శ్రీనివాస్ పటేల్
నవతెలంగాణ – మద్నూర్
: ఎస్సై విజయ్ కొండ రెండు వెండి పథకాలు సాధించడం మండలానికి ఆదర్శమని సింగిల్విండో చైర్మన్ శ్రీనివాస్ పటేల్ తెలిపారు. ఈ సందర్బంగా చైర్మన్ శ్రీనివాస్ పటేల్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ధరాస్ సాయిలు కలిసి ఎస్సైని శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మీ సేవలు అభినందనీయమని ఎస్సైని అభినందించారు. ఈ క్రమంలో నాయకులకు ఎస్ఐ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -