- Advertisement -
పెద్దతూండ్ల సర్పంచ్ బండారి నర్సింగరావు
నవతెలంగాణ – మల్హర్ రావు
యువత చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని పెద్దతూండ్ల సర్పంచ్ బండారి నర్సింగరావు ఆకాంక్షించారు. బుధవారం పెద్దతూoడ్ల జీపీ పరిధిలోని గాదంపల్లిలో సెటిల్, వాలీబాల్ కోర్టులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు తాటికొండ కేశవచారి, కాంగ్రెస్ నాయకులు, యూత్ నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -



