Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంతప్పు మాట్లాడలే..ఉన్నదున్నట్టే చెప్పా

తప్పు మాట్లాడలే..ఉన్నదున్నట్టే చెప్పా

- Advertisement -

– బీజేపీ నాయకుల విష ప్రచారాన్ని ఖండిస్తున్నా : మంత్రి కొండా సురేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

ఢిల్లీలో బీసీల ధర్నా సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదిముర్ము విషయంలో తప్పుగా మాట్లాడలేదనీ, ఉన్నదున్నట్టే చెప్పానని రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. గురువారం ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. తాను చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు విషప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img