Thursday, January 1, 2026
E-PAPER
Homeతాజా వార్తలుడిసెంబర్ 31 డ్రంక్ అండ్ డ్రైవ్ లో 130 మంది పట్టివేత: సీపీ

డిసెంబర్ 31 డ్రంక్ అండ్ డ్రైవ్ లో 130 మంది పట్టివేత: సీపీ

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
డిసెంబర్ 31 నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ  డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో నిజామాబాదు , ఆర్మూర్ , బోధన్ డివిజన్ నిజామాబాదు ట్రాఫిక్ విభాగం లో తనిఖీ లు 130 మంది వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారని నిజామాబాదు పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య తెలిపారు. ప్రజల భద్రత కోసమే ఈ తనిఖీలు చేపట్టామని ఆయన వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -