Friday, April 10, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయం'సముద్రంలోనే 230చమురు నౌకలు

‘సముద్రంలోనే 230చమురు నౌకలు

- Advertisement -

హార్ముజ్‌ దిగ్బంధంతో యూఏఈకి భారీ నష్టాలు
వీలైనంత త్వరగా తెరవాలి : సీఈఓ

హార్ముజ్‌ జలసంధి మూసివేత గల్ఫ్‌ దేశాలకు గణనీయమైన నష్టాలను కలిగించింది. అమెరికా, ఇజ్రాయిల్‌లతో జరిగిన యుద్ధాల సమయంలో ఇరాన్‌ అత్యధిక దాడులకు లక్ష్యంగా ఉన్న యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) కూడా ఇందులో ఉంది. మధ్యప్రాచ్య సంఘర్షణ వల్ల యూఏఈ అత్యంత తీవ్రంగా దెబ్బతింది. ఇప్పటికీ 230 చమురు నౌకలు సముద్రంలో ఉన్నాయి. కాల్పుల విరమణ కుదిరినందున, తమ నష్టాలకు పరిహారంగా హార్ముజ్‌ జలసంధిని వీలైనంత త్వరగా తిరిగి తెరవాలని యూఏఈ డిమాండ్‌ చేస్తోంది. యూఏఈ ప్రభుత్వ రంగ చమురు సంస్థ, అబుదాబి నేషనల్‌ ఆయిల్‌ కంపెనీ (ఏడీఎన్‌ఓసీ) సీఈఓ, యూఏఈ పరిశ్రమ, అధునాతన సాంకేతిక శాఖ మంత్రి అయిన సుల్తాన్‌ అహ్మద్‌ అల్‌ జాబెర్‌ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -