- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో 26 మంది మావోయిస్టులు పోలీసులకు లొంగిపోయారు. వీరిలో 13 మందిపై మొత్తం రూ.64 లక్షల రివార్డు ఉంది. లొంగిపోయిన వారిలో ఏడుగురు మహిళలు కూడా ఉన్నారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో మావోయిస్టుల కార్యకలాపాలపై ప్రభావం చూపనుంది.
- Advertisement -



