Monday, September 8, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలుడోంగ్లి మండలంలో 3200 ఎకరాలు పంట నష్టం

డోంగ్లి మండలంలో 3200 ఎకరాలు పంట నష్టం

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ 
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు డోంగ్లీ మండలంలో పంట నష్ట సర్వే కొనసాగుతోందని డోంగ్లీ మండల వ్యవసాయ అధికారి శివకుమార్ తెలిపారు. ఇప్పటికీ సుమారుగా 3,200 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని ఈ సందర్బంగా వారు తెలిపారు. అదేవిధంగా ఏఈవోలతో పంట నష్టం గురించి క్షేత్రస్థాయిలో పరిశీలన కొనసాగుతున్నట్లు మండల ఏవో శివకుమార్ వివరించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad