Wednesday, December 10, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఓయూకు రూ.వెయ్యికోట్లు విడుదల

ఓయూకు రూ.వెయ్యికోట్లు విడుదల

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీకి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. రూ.వెయ్యి కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు తెలంగాణ ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రూ.వెయ్యికోట్ల నిధుల విడుదల జీవోను విద్యార్థులకు అంకితం చేస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -