Friday, December 19, 2025
E-PAPER
Homeతాజా వార్తలునాంపల్లి సీబీఐ కోర్టుకు బాంబు బెదిరింపు

నాంపల్లి సీబీఐ కోర్టుకు బాంబు బెదిరింపు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : నాంపల్లి సీబీఐ కోర్టుకు బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో కోర్టు సిబ్బంది, న్యాయవాదులను పోలీసులు బయటకు పంపి తనిఖీలు చేపట్టారు. కాగా ఈ మ‌ధ్య‌కాలంలో బాంబు బెదిరింపు కాల్స్ ఎక్కువ‌య్యాయి. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ప‌లుమార్లు బాంబు బెదిరింపు కాల్స్ రావ‌డంతో భ‌ధ్ర‌త సిబ్బంది అల‌ర్ట్ అయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -