Wednesday, January 14, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్కాంగ్రెస్ పార్టీకి షాక్..బీఆర్ఎస్‌లో చేరిన నేతలు

కాంగ్రెస్ పార్టీకి షాక్..బీఆర్ఎస్‌లో చేరిన నేతలు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. బాపునగర్ గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు. ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ గూటికి చేరారు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ది వారికి పార్టీ కండువాలు కప్పి సాధారంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పెద్ది మాట్లాడుతూ.. బీఆర్ఎస్ బలోపేతానికి కార్యకర్తలు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై పోరాడేందుకే పలువురు తమ పార్టీలో చేరుతున్నారని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -