- Advertisement -
నవతెలంగాణ హైదరాబాద్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఒక్కొక్క నియోజకవర్గంలో ఆధిక్యాలు వెలువడుతోంది. కొళత్తూరులో సీఎం స్టాలిన్ ఆధిక్యంలో ఉన్నారు. ఎడప్పాడిలో పళనిస్వామి.. పెరంబూరులో విజయ్…చేపాక్కం-తిరువల్లికేణిలో ఉదయనిధి స్టాలిన్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
- Advertisement -



