- Advertisement -
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
వేల్పూర్ గ్రామానికి చెందిన ఆత్మీయులు సుంకర మల్లయ్య అనారోగ్యంతో మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను సోమవారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరమర్శించారు. అనారోగ్యానికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి సంతాపం తెలియజేశారు. ఎమ్మెల్యే వెంట బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.
- Advertisement -



