- Advertisement -
సర్పంచ్ బండారి నర్సింగం
నవతెలంగాణ – మల్హర్ రావు
విద్యార్థులు చదువుతోపాటు ఆటల్లో రాణించాలని పెద్దతుండ్ల బండారి నర్సింగం ఆకాంక్షించారు. గురువారం జిల్లా పరిషత్ హైస్కూల్లో గణతంత్ర వేడుకలను పురస్కరించుకొని పాఠశాల యందు ఆటలపోటీలను సర్పంచ్ ప్రారబించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తాళ్ళ రవీందర్, వార్డు సభ్యులు బియ్యని రాజమౌళి, కేశవచారి, పాఠశాల ప్రాధానోపాధ్యాయుడు తిరుపతి, టీచర్స్ గోపి మానస, సుజాత, మహేందర్, గ్రామస్తులు పాల్గొన్నారు.
- Advertisement -



