Monday, February 2, 2026
E-PAPER
Homeఆదిలాబాద్నూతన ప్రెస్ క్లబ్ కార్యవర్గం ఎన్నిక

నూతన ప్రెస్ క్లబ్ కార్యవర్గం ఎన్నిక

- Advertisement -

నవతెలంగాణ- కుభీర్
మండల మండలంలో పని చేస్తున్న అక్కడేషన్ కార్డుల జర్నలిస్ట్ లు సోమవారం ఏకగ్రీవంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. జర్నలిస్ట్ ల సంఘం అధ్యక్షులు గా రావుల బాలాజీ (సాక్షి) గౌరవ అధ్యక్షులుగా ఎం ఏ గాఫరోద్దీన్( ప్రజ లక్ష్యం )ఆనంద్( ఆంధ్ర ప్రభ )ఉప అధ్యక్షులు లంక పండరి (నమస్తే తెలంగాణ) ప్రధాన కార్యదర్శి గా పిట్ల రాందాస్ (దిశా ) కోశాధికారి గా జి ప్రసాద్ (ఆంధ్ర జ్యోతి ) సహా కార్యదర్శి గా విఠల్ (వెలుగు )చంద్ర శేఖర్ (మన తెలంగాణ )సలహా దారుడిగా ఎం సాయన్న (ఈనాడు )సభ్యులు సి హెచ్ రవి కుమార్ నవ (తెలంగాణ ) మోహినొద్దీన్ గా ఎన్నుకోవడం జరిగింది.

ఈ సందర్బంగా అధ్యక్షులు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాలో ఉన్న ప్రజల సమస్యలను వెలికి తీసి నిజాయతీగా పని చేసేలా కృషి చేస్తామని అన్నారు. అదే విదంగా జర్నలిస్ట్ ల ఇంటి స్థలాలతో పాటు ఇందిరమ్మ ఇండ్లు వచ్చేలా చూస్తామని అన్నారు. అంతకు ముందు నూతన కార్యవర్గానికి మండల విద్య శాఖ అధికారి కార్యాలయం శాలవా పూల మాలతో సన్మాంచారు. ఈ కార్యక్రమంలో ఆయా పత్రికలో పని చేస్తున్న జర్నలిస్ట్ లు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -