Saturday, February 14, 2026
E-PAPER
Homeఖమ్మంమాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్యకి డాక్ట‌రేట్‌

మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్యకి డాక్ట‌రేట్‌

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్యకు డాక్ట‌రేట్ ల‌భించింది. శ‌నివారం చెన్నై, మైలాపూర్ భార‌తీయ విద్యా భ‌వ‌న్‌లో నిర్వ‌హించిన‌ కార్య‌క్ర‌మంలో గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఆయ‌న ఈ అవార్డును అందుకున్నారు. ఒక ప్రజా ప్రతినిధిగా ఎలాంటి అవినీతికి తావు లేకుండా, నిబద్ధతైన సేవలు అందించినందుకు గాను యూనివర్సిటీ కమిటీ గుమ్మడి నరసయ్యను ఈ అవార్డుకు ఎంపిక చేసిన‌ట్లు పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -