Saturday, June 13, 2026
E-PAPER
Homeతాజా వార్తలుషబ్బీర్ అలీకి షోకాజ్ నోటీసులు..స్పందించిన టీపీసీసీ చీఫ్

షబ్బీర్ అలీకి షోకాజ్ నోటీసులు..స్పందించిన టీపీసీసీ చీఫ్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: మహిళలను చులకన చేస్తూ షబ్బీర్ అలీ మాట్లాడడం విచారకరమని టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఈ వ్యవహారంలో ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు చెప్పారు. ఏడాతి క్రితం మాట్లాడిన ఆడియో బయటకు వచ్చిందని తెలిపారు. తన ఆస్తులు, వ్యక్తితం ఏంటో నిజామాబాద్ ప్రజలకు తెలుసన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -