Sunday, August 2, 2026
E-PAPER
Homeతాజా వార్తలుభారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు

భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : కేరళలో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి రాష్ట్రవ్యాప్తంగా ఏడుగురు మరణించారు. కొట్టాయం, ఇడుక్కి జిల్లాల్లో మరణాలు సంభవించాయి. దాదాపు 100 ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడినట్లు అధికారులు తెలిపారు. తామరస్సేరి ఘాట్, కోజికోడ్-వాయనాడ్ సహా 6 ప్రధాన రహదారులు ధ్వంసం కావడంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. ఈ మేరకు పలు జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచనలు జారీ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -