Sunday, August 2, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఇంటర్ అడ్మిషన్ల గడువు పెంపు

ఇంటర్ అడ్మిషన్ల గడువు పెంపు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాల గడువును ఇంటర్ బోర్డ్ ఆగస్టు 15, 2026 వరకు పొడిచింది. ప్రభుత్వ, ఎయిడెడ్, గురుకులాలు, మోడల్ స్కూల్స్ సహా అన్ని రకాల జూనియర్ కాలేజీలకు ఈ పొడిగింపు వర్తిస్తుంది. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, గుర్తింపు పొందిన కళాశాలల్లోనే చేరాలని అధికారులు సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -