Monday, March 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎఫ్ఎండి వ్యాక్సినేషన్ ను ప్రారంభించిన సర్పంచ్ 

ఎఫ్ఎండి వ్యాక్సినేషన్ ను ప్రారంభించిన సర్పంచ్ 

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ 
మద్నూర్ మండలంలోని పెద్ద తడగూర్ గ్రామంలో సోమవారం ఎఫ్ఎండి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆ గ్రామ సర్పంచ్ శాంతవ్వ ఈరన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమంతో పశువులకు ఆరోగ్యకరంగా ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. పశువులదారులందరూ ఈ వ్యాక్సినేషన్ ను వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గోపాలమిత్ర పండరి, గ్రామస్తులు పశువుల దారులు వ్యాక్సినేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -