Saturday, April 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నడిమి హనుమాన్ ఆలయానికి విరాళం

నడిమి హనుమాన్ ఆలయానికి విరాళం

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ 
మద్నూర్ మండల కేంద్రంలోని నడిమి హనుమాన్ ఆలయానికి రాజేష్ సెట్ కాకాని శనివారం రూ. 1 లక్షతో పాటు మూడు ఫ్యాన్లను డొనేట్ చేశారు. ఈ సందర్భంగా రాజేష్ కాకాని కుటుంబానికి ఆలయ అభివృద్ధి కమిటీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -