Saturday, April 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డోంగ్లి తహశీల్దార్ గా రంజిత్ కుమార్

డోంగ్లి తహశీల్దార్ గా రంజిత్ కుమార్

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
డోంగ్లి మండల నూతన తహశీల్దార్ గా శనివారం రంజిత్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయ అధికారులు ఆయనను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ.. మండల ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. ఎలాంటి సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని మండల ప్రజలను కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -