- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: కామ్రెడ్ నూర్జహాన్ మరణం నన్ను తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసిందని సీఐటీయూ అఖిల భారత కోశాధికారి ఎమ్ సాయిబాబు అన్నారు. ఆమె అత్యంత మిలిటెంట్ కార్యకర్త, కార్మిక, ప్రజాతంత్ర ఉద్యమాలకు పెద్ద లోటు అని ఆయన ఆమె మరణం ఉద్యమాలకు తీరని లోటు అని అన్నారు.
- Advertisement -



