Saturday, April 11, 2026
E-PAPER
Homeతాజా వార్తలునూర్జహాన్ మరణం దిగ్ర్భాంతికి గురి చేసింది: ఎమ్.సాయిబాబు

నూర్జహాన్ మరణం దిగ్ర్భాంతికి గురి చేసింది: ఎమ్.సాయిబాబు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: కామ్రెడ్ నూర్జహాన్ మరణం నన్ను తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసిందని సీఐటీయూ అఖిల భారత కోశాధికారి ఎమ్ సాయిబాబు అన్నారు. ఆమె అత్యంత మిలిటెంట్ కార్యకర్త, కార్మిక, ప్రజాతంత్ర ఉద్యమాలకు పెద్ద లోటు అని ఆయన ఆమె మరణం ఉద్యమాలకు తీరని లోటు అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -