- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఐపీఎల్ లో ఇవాళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) తలపడుతున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతున్న ఈ మ్యాచ్లో ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఆర్సీబీ తొలుత బ్యాటింగ్కు దిగనుంది. ఈ స్టేడియంలో ఆర్సీబీకి ఇది 100వ ఐపీఎల్ మ్యాచ్ కావడం విశేషం. ఐపీఎల్ చరిత్రలో ఒకే వేదికపై 100 మ్యాచ్లు ఆడిన తొలి జట్టుగా ఆర్సీబీ రికార్డు సృష్టించింది.
- Advertisement -



