Thursday, April 23, 2026
E-PAPER
Homeతాజా వార్తలువిషాదం: బైకును ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

విషాదం: బైకును ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : నల్గొండ(D) గుర్రంపోడు (M) వద్దిరెడ్డిగూడెం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నల్గొండ- దేవరకొండ ప్రధాన రహదారిపై అతి వేగంతో వచ్చిన కారు.. ఎదురుగా వస్తున్న బైకును ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న కనగల్కు చెందిన రైతులు నర్సింగ్ మధుబాబు, ధనుంజయ, కారులో ఉన్న బాల్ రెడ్డి మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -