Saturday, August 9, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుకొండచరియ పడి లోయలోకి దూసుకెళ్లిన కారు.....ఆరుగురు మృతి

కొండచరియ పడి లోయలోకి దూసుకెళ్లిన కారు…..ఆరుగురు మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: హిమాచల్‌ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో ఘోరు రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందారు. రాజేష్‌ అనే వ్యక్తి శుక్రవారం రాత్రి తన కుటుంబ సభ్యులతో కారులో వెళ్తుండగా కొండప్రాంతం నుంచి పడిన ఓ రాయి కారును ఢీకొట్టింది. దీంతో అదుపుతప్పిన కారు భారీ లోయలో పడింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన రాజేష్‌, హన్సో (36) దంపతులు, వారి కుమార్తె ఆర్తి (17), కుమారుడు దీపక్‌ (15), బావమరిది హిమరాజ్‌, మరో వ్యక్తి మృతి చెందారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img