Tuesday, September 23, 2025
E-PAPER
Homeజిల్లాలుకళాకారుడి ప్రతిభ.. వెల్లువెత్తుతున్న అభినందనలు

కళాకారుడి ప్రతిభ.. వెల్లువెత్తుతున్న అభినందనలు

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని మంగ‌ళ‌వారం నిజామాబాద్ జిల్లా మ‌ద్నుర్ మండ‌లంలోని ఓ క‌ళాకారుడు వినూత్న‌రీతిలో అమ్మ‌వారిపై త‌న భ‌క్తిని చాటుకున్నాడు. జొన్న రొట్టెపైన దుర్గామాత చిత్రాన్ని గీసి బాసా బాలకిషన్ అనే క‌ళాకారుడు అంద‌రీ మ‌న్న‌న‌లు పొందారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -