Saturday, October 4, 2025
E-PAPER
Homeతాజా వార్తలుత్వరలో 'స్థానిక' ఎన్నికలు.. ఈసీ కీలక నిర్ణయం

త్వరలో ‘స్థానిక’ ఎన్నికలు.. ఈసీ కీలక నిర్ణయం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం ఐదు దశల్లో ఈ ఎన్నికలను నిర్వహించనున్నారు. తొలి 2 దశల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ.. మిగతా 3 దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ZPTC, MPTC ఎన్నికల దృష్ట్యా కాల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. ప్రజలు ఎన్నికల సమాచారం, ఫిర్యాదులు, సంబంధిత అంశాలపై వివరాల కోసం 92400‌21456 నెంబర్‌ను సంప్రదించాలని ఈసీ అధికారులు వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -