Saturday, October 11, 2025
E-PAPER
Homeఆటలుగిల్‌ సూపర్ సెంచరీ..భారీ స్కోర్ దిశగా భారత్

గిల్‌ సూపర్ సెంచరీ..భారీ స్కోర్ దిశగా భారత్

- Advertisement -

నవతెలంగాన – హైదరాబాద్ : వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత క్రికెటర్‌ గిల్‌ సెంచరీతో అదరగొట్టాడు. ప్రస్తుతం భారత్‌ 485/4 పరుగులు చేసింది. గిల్‌ (102*), ధ్రువ్‌జురెల్‌ (38*) క్రీజులో ఉన్నారు. యశస్వి జైస్వాల్ 175, నితీశ్‌ కుమార్‌ రెడ్డి 43, సాయి సుదర్శన్‌ 87, కేఎల్‌ రాహుల్‌ 38 పరుగులు చేశారు. వెస్టిండీస్‌ బౌలర్లలో వారికన్‌ 3 వికెట్లు తీశాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -