- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
డోంగ్లి మండల నూతన తహశీల్దార్ గా రంజిత్ కుమార్ శనివారం బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా డోంగ్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజానంద్ దేశాయ్, మద్నూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్, మోగ గ్రామ సర్పంచ్ హాలే బస్వంత్, పెద్ద టాకిలి గ్రామ సర్పంచ్ కుమారుడు విలాస్, ఆర్ ఐ సాయిబాబా, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం నాయకులకు తహశీల్దార్ అభినందనలు తెలిపారు.
- Advertisement -



