Sunday, March 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పారిశుధ్య కార్మికులకు ఘన సన్మానం.. 

పారిశుధ్య కార్మికులకు ఘన సన్మానం.. 

- Advertisement -

నవతెలంగాణ – రెంజల్ 
ప్రజా పాలన 99 రోజుల అభివృద్ధి ప్రణాళికలో భాగంగా మౌలాలి తాండ పారిశుద్ధ్య కార్మికులకు సర్పంచ్ అశోక్ రాథోడ్ శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం వారికి ఈపీపీ కిడ్స్  అందజేశారు. కార్మికులకు గ్లౌజులు, సబ్బులు, తదితర వస్తువులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఉత్తం, గ్రామ కార్యదర్శి రజిత, సంతోష్, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -