కందకుర్తి గోదావరి నదిలో గుర్తు తెలియని శవం లభ్యం..

నవతెలంగాణ – రెంజల్  రెంజల్ మండలం కందకుర్తి గోదావరిలో గుర్తు తెలియని వ్యక్తి శవం లభ్యమయిందని రెంజల్ ఎస్సై ఈ సాయన్న…

చెత్త చెదారంతో దుర్గంధంగా మారిన సాగునీటి కాలువ

– మరమ్మత్తులు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్న నీటిపారుదల శాఖ అధికారులు నవతెలంగాణ – రెంజల్  రెంజల్ మండలంలోని సాటాపూర్, నీలా క్యాంప్…

రెంజల్ ఇంచార్జి తహసిల్దారుగా శ్రావణ్ కుమార్ బాధ్యతలు

నవతెలంగాణ – రెంజల్  రెంజల్ మండలం ఇన్చార్జి తాసిల్దారుగా శ్రావణ్ కుమార్ శనివారం బాధ్యతలను స్వీకరించారు. రెంజల్ తహసిల్దార్ గా పని…

తాగునీటి సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలి: ఎంపీడీవో

నవతెలంగాణ – రెంజల్  మండలంలో వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి గ్రామంలో తాగునీటి సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎంపీడీవో…

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి..

– రెంజల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు నవతెలంగాణ – రెంజల్  రెంజల్ మండలం కందకుర్తి గ్రామానికి చెందిన బోల్లెల…

షెడ్యూల్డ్ కులాల విద్యార్థినీ, విద్యార్థులకు దరఖాస్తులకు ఆహ్వానం..

నవతెలంగాణ – రెంజల్ జిల్లా షెడ్యూల్డ్ కులాల విద్యార్థినీ విద్యార్థులు చదువుకోవడానికి దరఖాస్తులు చేసుకోవాలని రెంజల్ బాలుర వసతి గృహం వార్డెన్…

జాతీయ డెంగ్యూ నివారణపై అవగాహన ర్యాలీ..

నవతెలంగాణ – రెంజల్ రెంజల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ డెంగ్యూ నివారణ లో భాగంగా వైద్య సిబ్బందిచే అవగాహన ర్యాలీ…

సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించిన కార్యదర్శులపై చర్యలు తప్పవు

– ఎంపీడీవో శ్రీనివాస్ ఎంపీ ఓ గౌస్ ఉద్దీన్.. నవతెలంగాణ – రెంజల్  గ్రామాలలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా కార్యదర్శులు ప్రత్యేక…

నీల గ్రామంలో చురుకుగా కొనసాగుతున్న ఉపాధి హామీ పనులు..

నవతెలంగాణ – రెంజల్ రెంజల్ మండలం నీల గ్రామంలోని స్థానిక చెరువులో బుధవారం ఉపాధి హామీ పథకం పనులకు కూలీలు పెద్ద…

మండలంలో 29 వేల 358 మంది ఓటర్లు

నవతెలంగాణ – రెంజల్  రెంజల్ మండలంలో నేడు జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో 12 గ్రామపంచాయతీల పరిధిలో 29 వేల 358 మంది…

ప్రచారానికి శ్రీకారం చుట్టిన బీఆర్ఎస్ నాయకులు..

నవతెలంగాణ – రెంజల్  రెంజల్ మండలంలో సాటాపూర్, నీలా, కందకుర్తి, బోర్గం గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రచారానికి శ్రీకారం చెప్పారు.…

కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే మన బతుకులు బాగుపడతాయి

నవతెలంగాణ – రెంజల్  గత పది సంవత్సరాలుగా కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉండగా బడుగు బలహీన వర్గాలకు ఎలాంటి…