Saturday, July 26, 2025
E-PAPER
Homeతాజా వార్తలుACB: ఏసీబీకి పట్టుబడ్డ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్

ACB: ఏసీబీకి పట్టుబడ్డ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: రాష్ట్రంలో ఏసీబీ అధికారులు దూకుడు ప్రదర్శిస్తున్నారు. తాజాగా రాజేంద్రనగర్ డిప్యూటీ కమిషనర్ రవి కుమార్‌ ను అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఓ హోటల్ యజమాని నుంచి రూ.2 లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -