నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ ఏసీబీ డీజీగా ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. రెండేళ్లపాటు హైదరాబాద్ సీపీగా పని…
ఈఎస్ఐ కుంభకోణంలో చార్జిషీట్ దాఖలు చేసిన ఈడీ
నవతెలంగాణ – హైదరాబాద్: ఈఎస్ఐ కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చార్జిషీట్ దాఖలుచేసింది. రూ.211 కోట్ల స్కాం జరిగిందని అధికారులు నిర్ధారించారు.…
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తెలంగాణ వర్సిటీ వీసీ రవీందర్ గుప్తా
నవతెలంగాణ – హైదరాబాద్: నిజామబాద్లోని తెలంగాణ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ దాచేపల్లి రవీందర్ గుప్తా ఏసీబీకి పట్టుబడ్డారు. పరీక్ష కేంద్రం ఏర్పాటుకు…
ఏసీబీకి చిక్కిన ఇద్దరు అధికారులు
– ఒకరు ఏఎల్ఓ, మరొకరు తహశీల్దార్ నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి రాష్ట్రంలో రెండు వేర్వేరు జిల్లాల్లో లంచాలు తీసుకుంటూ ఒక తహశీల్దారు, మరో…
ఏసీబీ అధికారులకు పట్టుపబడ్డ నిడమనూరు ఎస్ఐ
నవతెలంగాణ – నల్లగొండ: లంచం డిమాండ్ చేస్తూ నిడమనూరు ఎస్ఐ శోభన్బాబు ఏసీబీ అధికారులకు పట్టపడ్డారు. ఓ కేసు నుంచి ఎ-2,…
ఏసీబీ వలలో నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి హెల్త్ ఇన్స్పెక్టర్..
నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్ పరిధిలోని నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ హెల్త్ ఇన్స్పెక్టర్ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. ఓ మహిళ వద్ద…