Monday, June 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్హద్దురాళ్ళు తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలి

హద్దురాళ్ళు తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలి

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
భిక్కనూర్ పట్టణ కేంద్రంలో గతంలో విడిసి స్థలాన్ని కొందరు కబ్జా చేయడంతో తిరిగి కబ్జా చేసిన వారు విడిసికి స్థలాన్ని అందజేయగా స్థలంలో హద్దురాళ్ళు ఏర్పాటు చేశారు. ఆదివారం వీడిసి సభ్యులు హాద్దురాళ్ళను తొలగించిన విషయాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తొలగించిన వారిపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో విడిసి సభ్యులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -