నవతెలంగాణ – మల్హర్ రావు : రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు, టీపీసీసీ ప్రధానకార్యదర్శి దుద్దిల్ల శ్రీనుబాబు సూచనలు, డిసిసి అధ్యక్షుడు ప్రకాష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య ఆదేశాల మేరకు మండలంలోని అడ్వాలపల్లి గ్రామ ఎన్నిక నిర్వాహకుడు మండల రాహుల్ ఆధ్వర్యంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించి, గ్రామశాఖ ఎన్నిక చేయడం జరిగిందని తెలిపారు. గ్రామ కమిటీ అధ్యక్షుడుగా అజ్మీర్ ధల్ సింగ్ నాయక్, ఉపాధ్యక్షుగా జంగ పోషయ్య, అధికార ప్రతినిధిగా అజ్మీర శ్రీనివాస్ నాయక్, ప్రధాన కార్యదర్శిగా జరుపుల రమేష్, కార్యదర్శిగా ఇప్ప పెద్ద మొండయ్య, సోషల్ మీడియా ఇంచార్జి అజ్మీర సమ్మయ్య, కోశాధికారిగా బానోత్ శ్రీనివాస్ నాయక్, సంయుక్త కార్యదర్శిగా పొలం సమ్మయ్య, కార్యవర్గ సభ్యులుగా మందురపు రాజశేఖర్, గుండ్ల సమ్మయ్య, బానోత్ సారయ్య, అజ్మీర లాలు, అజ్మీర రాజు, కోట దుర్గయ్య, అజ్మీర ప్రభాకర్, గుండ్ల మహేందర్ ఎన్నికైయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి చింతలపల్లి మలహాల్ రావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిది జంపయ్య, ప్రధాన కార్యదర్శి కిషన్ నాయక్, మహేష్, శ్రీనివాస్, సారయ్య పాల్గొన్నారు.
అడ్వాలపల్లి కాంగ్రెస్ గ్రామశాఖ ఎన్నిక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES