Monday, June 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఐలబాయి హోల్కార్ విగ్రహ ఆవిష్కరణ..

ఐలబాయి హోల్కార్ విగ్రహ ఆవిష్కరణ..

- Advertisement -

స్ఫూర్తితో ప్రజలంతా ఆమె అడుగుజాడల్లో నడవాలి బిబి పాటిల్
నవతెలంగాణ – మద్నూర్
: లోకమాత అహల్యాబాయి హోల్కర్ 300 జయంతి సందర్భంగా మద్నూర్ మండలం తడి హిప్పర్గ గ్రామంలో ఆ మహా మాతృమూర్తి విగ్రహాన్ని విగ్రహ దాతగా బిబి పాటిల్ శనివారం విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐలబాయి హోల్కార్ స్ఫూర్తితో ప్రజలంతా ఆమె అడుగుజాడల్లో ముందుకెళ్లాలని కోరారు. ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో జుక్కల్ మాజీ ఎమ్మెల్యే, ఎస్ గంగారాం ,కత్గావ్ మహారాజ్, మల్లికార్జున అప్ప, ఇతర గ్రామాల నుండి వచ్చిన మహారాజులు, మరాఠా గ్రామ కుల పెద్దలు గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -