- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్ : మాన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా బుధవారం కోటగల్లి లో మార్కండేయ మందిరం వద్ద గల అల్లూరి సీతారామరాజు విగ్రహానికి నుడా ఛైర్మెన్ కేశ వేణు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు అంతరెడ్డి దేవేందర్, కొండపాక రాజేష్, అడ్వకేట్ సుదర్శన్, గంగరాజు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -