- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్: మద్నూర్ మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో చదువుకున్న 1998, 99 సంవత్సరపు పూర్వ విద్యార్థులందరూ 25 సంవత్సరాల తర్వాత ఒకే చోట కలుసుకోవడం ఆ పూర్వ విద్యార్థుల్లో ఎంతగానో ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించడం జరిగింది. ఉపాధ్యాయులు ఎస్ గంగారం, నారాయణ రావు, లక్ష్మయ్య, మనోహర్, కషగౌడ్, సునీల్, నరేందర్, రమేష్, భారత్ భూషణ్, ఉపాధ్యాయులతో పాటు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -