Friday, June 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పాఠశాలకు బోరు మోటారు అందించిన పూర్వ విద్యార్ధులు 

పాఠశాలకు బోరు మోటారు అందించిన పూర్వ విద్యార్ధులు 

- Advertisement -

నవతెలంగాణ – నవాబు పేట
మండల పరిధిలోని లింగం పల్లి గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2006-07 సంవత్సరంలో చదువు పూర్తి చేసిన పూర్వ విద్యార్ధులు గోపాల్ జగతయ్య, శ్రీకాంత్ రెడ్డి, అంజయ్య, శ్రీనివాస్, వెంకటేష్, యాదయ్య, రాజు, రామస్వామి, పాండు, రామకృష్ణ , మణి కృష్ణ, శివ కుమార్, మల్లేష్ చంద్రకాంత్ ,అర్చన, సువర్ణ, జ్యోతి, సుమతమ్మ, భాగ్య, స్వాతి, స్వప్నలతో పాటు మిగతా నలబై మంది పూర్వ విద్యార్ధులు తమకు తోచిన విధంగా డబ్బులు జతచేసి పాఠశాల విద్యార్థులకు మంచి నీటి ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న 30000 ముప్పైవేల రూపాయలు అందజేసి బోరు మోటారు కొనుగోలు చేసి పాఠశాల యాజమాన్యానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శాలువా చారి ఉపాధ్యాయ బృందం జయరాజ్ రతన్ సింగ్, చైర్మన్ లక్ష్మమ్మ, నాయకులు సుధాకర్ రెడ్డి, రాఘవ రెడ్డి, యాదగిరి, దుబాయ్ రాము, నవీన్, ఇస్తారయ్య, హన్మంతు, వీరయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -