Saturday, May 24, 2025
Homeతెలంగాణ రౌండప్పుష్కర సందర్శకులకు అన్నదానం ఏర్పాటు..

పుష్కర సందర్శకులకు అన్నదానం ఏర్పాటు..

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు: త్రివేణి సంఘమంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాలను ఆచరించడానికి వెళుతున్న సందర్శకులకు మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు, దుద్దిళ్ల శ్రీనుబాబు ఆదేశాల మేరకు మండల తాజా మాజీ జెడ్పిటిసి అయిత కోమల-రాజిరెడ్డి దంపతులు అన్నదానం కార్యక్రమాన్ని శనివారం కొయ్యుర్ లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల మహిళ అధ్యకురాలు కొండ రాజమ్మ, ప్రధాన కార్యదర్శి తెప్పల రజిత, మాజీ ఉప సర్పంచ్ కొండూరి మమత, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -