Saturday, November 1, 2025
E-PAPER
Homeజాతీయంబ్రేకింగ్‌..ఏపీలో మ‌రో విషాదం..9మంది మృతి..!

బ్రేకింగ్‌..ఏపీలో మ‌రో విషాదం..9మంది మృతి..!

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని కాశీబుగ్గలో స్థానిక వేంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో తొమ్మిది మ‌ర‌ణించిన‌ట్లు స‌మాచారం.ఇంకా ఈ ఘ‌ట‌న‌లో పలువురికి తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -